Exclusive

Publication

Byline

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యోదంతం: తీవ్ర ఆందోళనకరం అన్న భారత విదేశాంగ శాఖ

భారతదేశం, డిసెంబర్ 26 -- బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాల లక్ష్యంగా జరుగుతున్న దాడులు, విద్వేష పూరిత చర్యలు 'తీవ్ర ఆందోళనకరం' అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో భారత ... Read More


విదేశీ విద్యపై వీసా నీలినీడలు: భారతీయ విద్యార్థుల కలలకు బ్రేక్, నిపుణులు మాట ఇదీ

భారతదేశం, డిసెంబర్ 26 -- విదేశీ గడ్డపై ఉన్నత చదువులు చదవాలనే భారతీయ విద్యార్థుల ఆకాంక్షలకు 2025లో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన దేశాలు తమ వీసా విధానాల్లో తీసుకొచ్చిన మార... Read More


నిజమైన శాంటా క్లాజ్: లాభాల్లో రూ. 2,000 కోట్లు ఉద్యోగులకే పంచేసిన సీఈవో

భారతదేశం, డిసెంబర్ 26 -- క్రిస్మస్ వేళ కానుకలు ఇవ్వడం సహజం. కానీ, ఒక కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇచ్చిన కానుక వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు. అమెరికాలోని 'ఫైబర్‌బాండ్' (Fibrebond) కంపెనీ మాజీ సీఈఓ గ... Read More


ఆ పెయిన్ కిల్లర్‌తో ప్రాణాపాయం.. గుండెపోటు ముప్పు రెట్టింపు అంటున్న తాజా పరిశోధన

భారతదేశం, డిసెంబర్ 26 -- మనం వాడే పెయిన్ కిల్లర్స్ మనకు మేలు చేస్తున్నాయా? లేక తెలియకుండానే మన ప్రాణాల మీదకు తెస్తున్నాయా? సాధారణంగా దెబ్బలు తగిలినప్పుడు లేదా సర్జరీల తర్వాత నొప్పి తగ్గడానికి వైద్యులు... Read More


నేడు మీ నగరంలో 24కే, 22కే, 18కే బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

భారతదేశం, డిసెంబర్ 26 -- బంగారం కొనాలనుకునే సామాన్యులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించ... Read More


H-1B వీసా నిబంధనలు: చిన్న ఐటీ కంపెనీలకు గడ్డుకాలమేనా? నాస్కామ్ ఆందోళన

భారతదేశం, డిసెంబర్ 25 -- అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు, అక్కడ సేవలందిస్తున్న చిన్న తరహా కంపెనీలకు గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయా? అంటే అవుననే అంటోంది ఐటీ దిగ్గజ సంస్థల సమాఖ్య... Read More


రైలు ప్రయాణికులకు షాక్: పెరిగిన టికెట్ ధరలు.. శుక్రవారం నుంచే కొత్త ఛార్జీల అమలు

భారతదేశం, డిసెంబర్ 25 -- సామాన్య రైలు ప్రయాణికుల జేబుకు చిల్లు పడనుంది. దేశవ్యాప్తంగా రైలు టికెట్ ధరలను పెంచుతూ రైల్వే శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు ఈ శుక్రవారం (డిసెంబర్ 2... Read More


బంగ్లాదేశ్‌లో ఆగని హింస: వసూళ్ల ఆరోపణలతో మైనారిటీని కొట్టి చంపిన అల్లరి మూక

భారతదేశం, డిసెంబర్ 25 -- బంగ్లాదేశ్‌లో అశాంతి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా రాజ్‌బరి జిల్లాలో ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి మూకదాడికి బలైపోయారు. వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో స్థానికులు... Read More


ప్రపంచవ్యాప్త భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి: విష్ణు విగ్రహం కూల్చివేతపై భారత్

భారతదేశం, డిసెంబర్ 25 -- థాయ్‌లాండ్-కాంబోడియా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు చివరకు ఒక పవిత్ర విగ్రహం కూల్చివేతకు దారితీయడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. రెండు దేశాల మధ్య గత రెండు వారాలుగా సాగుతున్న... Read More


భారత సైనికులకు కొత్త సోషల్ మీడియా రూల్స్: ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ నిషేధం

భారతదేశం, డిసెంబర్ 25 -- భారత సైన్యంలో పనిచేసే అధికారులు, జవాన్లకు సోషల్ మీడియా వినియోగంపై ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అనివార్యమైనప్పట... Read More